Header Banner

మోదీ సభకు ప్రభుత్వం మూడు వేదికలు సిద్ధం! 5 లక్షల మంది హాజరు.. భారీ ఏర్పాట్లు తుదిదశలో!

  Sun Apr 27, 2025 11:04        Politics

అమరావతి పునఃప్రారంభ పనులకు ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. వెలగపూడి సచివాలయం వెనుక భాగంలో 250 ఎకరాల విస్తీర్ణంలో విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. మే 2న జరిగే ప్రధాని మోదీ సభకు సుమారు 5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని అంచనా. ప్రధాని సభ కోసం ప్రభుత్వం మూడు వేదికలను సిద్ధం చేస్తోంది. మోదీ రోడ్ షోలో దాదాపు 30 వేల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. మే 2న మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోదీ చేరుకుంటారు. అనంతరం 3.30కి అమరావతిలోని హెలిప్యాడ్‌కు చేరుకుని, అక్కడి నుంచి ప్రధాన వేదిక వరకు రోడ్ షోలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటల వరకు మోదీ అమరావతి పెవిలియన్‌ను సందర్శిస్తారు. అనంతరం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు.

ఇది కూడా చదవండి: రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు! రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!

 

మరో పదవిని కైవసం చేసుకున్న కూటమి ప్రభుత్వం! 74 మంది మద్దతుతో..

 

హెచ్-1బీ ఆశావహులకు అమెరికా షాక్! ఇకనుండి అవి తప్పనిసరి!

 

కేంద్ర నిఘా సంస్థ పేరుతో వదంతులు.. ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ డీజీపీ

 

పోలవరంపై రీసర్వే నిర్వహించాలి.. షర్మిల కీలక వ్యాఖ్యలు!

 

గుడ్న్యూస్ చెప్పిన సర్కార్.. బార్ల లైసెన్స్ ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గింపు..

 

వైసీపీ బాగోతం! అధికారంలో బెదిరింపులు.. బయటపడ్డాక బెయిల్ పిటీషన్లు!

 

ఏపీలోని కూటమి ప్ర‌భుత్వానికి కేంద్ర గుడ్‌న్యూస్.. ఆ నిధుల‌ విడుద‌ల!

 

వీరయ్య చౌదరి హత్య కేసులో కీలక ఆధారాలు! స్కూటీ స్వాధీనం! వారిద్దరు నిందితులుగా గుర్తింపు!

 

అర్ధరాత్రి భారత జవాన్లపై పాక్ కాల్పులు! కాశ్మీర్ ఎల్ఓసీ పొడవునా..

 

ఢిల్లీలో జరిగిన గంటల చర్చలు.. కీలక నిర్ణయాలు ! వాటికి ఓకే చెప్పిన మోదీ!

 

మరో నామినేటెడ్ పోస్ట్ లిస్ట్ రెడీ! కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎప్పుడంటే?

 

సీఎంలకు హోం మంత్రి అమిత్ షా ఫొన్.. 48 గంటల లోపు.. ఎందుకంటే.!

 

మహిళలకు ప్రభుత్వం శుభవార్త.. 2-3 రోజుల్లో అకౌంట్లలోకి డబ్బులు.! వారికి ఇక పండగే పండగ..

 

సస్పెండ్ విషయంలో దువ్వాడ కీలక వ్యాఖ్యలు! తాను ఎప్పుడూ పార్టీకి..

 

మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు..! ఏం చేశారంటే..!

 

వైసీపీ గుట్టు రట్టు! సెక్షన్లకే షాక్ ఇస్తున్న సునీల్ కుమార్ కేసులు!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త పెన్షన్లకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ModiInAmaravati #MegaEvent #PublicMeeting #MassiveArrangements #ModiRoadshow